Header Banner

గురుకులాల్లో జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లు... రాష్ట్ర మంత్రి డీబీవీ స్వామి!

  Sun Jun 15, 2025 18:21        Education

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) లో ప్రతిభ చూపిన ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యార్థులను రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి (డీబీవీ స్వామి) హృదయపూర్వకంగా అభినందించారు.
వీరి విజయం ద్వారా పేదలకు విద్య ద్వారా వెలుగు చూపించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల నెరవేరుతోందని ఆయన పేర్కొన్నారు. గురుకులాల్లో జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్ల సంఖ్యను 10కి పెంచాం. ఇది వైఎస్సార్ గవర్నమెంట్ కాలంలో ఎవరూ పట్టించుకోని రంగం. ఇప్పుడు మన ప్రభుత్వ లక్ష్యం, ప్రతి పేదింటి బిడ్డ డాక్టర్, ఇంజనీర్ కావాలి," అని మంత్రి అన్నారు. "నాడు జగన్ నకిలీ మద్యం ద్వారా పేదల నుంచి లక్షల కోట్లు దోచారు. కానీ నేడు చంద్రబాబు, తల్లికి వందనం కార్యక్రమం ద్వారా విద్యార్థులకు రూ.10,000 కోట్ల మేర విద్యా మద్దతు అందిస్తున్నారు. ఇదే తేడా," అని మంత్రి డీబీవీ స్వామి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ కోచింగ్ సెంటర్ల ద్వారా మెరుగైన మార్గదర్శకత్వాన్ని పొందుతూ ఉన్నత విద్యను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారని మంత్రి వివరించారు.

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

అమెరికాలో వలసదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం... నోటీసులు జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #jee #mains #minister #neet #gurukulas #dbv #ap